Breaking
Wednesday, June 11, 2025

Latest Articles

Global News

బెట్టింగ్ కు పాల్పడితే సమాచారం ఇవ్వండి. పరకాల ఏసీపీ

పరకాల: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన సందర్భంగా...

Telangana

కార్యకర్తలే తన బలం అని మరోసారి నిరూపించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మే 27 ( పి సి డబ్ల్యూ న్యూస్): జోగిపేట్ మండల బి ఆర్ ఎస్ సోషల్ మమీడియా ఖ్య నాయకులు చిలుక నవీన్ రెడ్డి సోషల్ మీడియా...

AndraPradesh

వేమిరెడ్డికి సంఘీభావం తెలిపిన జనసేన హరికుమార్ రెడ్డి

నెల్లూరు, ఫిబ్రవరి 21 (పిసిడబ్ల్యూ న్యూస్): వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి పార్టీకి రాజ్యసభకు మరియు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు...
[td_block_social_counter facebook=”tagdiv” twitter=”tagdivofficial” youtube=”tagdiv” style=”style8 td-social-boxed td-social-font-icons” tdc_css=”eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9″]

Entertainment

Hydrabad

All

జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు!

హనుమకొండ, మే 21(పీ సీ డబ్ల్యూ న్యూస్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎన్నికలపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలైలో లోకల్...

తెలంగాణ డీజీపీగా జితేందర్

హనుమకొండ ప్రతినిధి: జూలై 10 (పిసిడబ్ల్యూ న్యూస్) రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన...

తెలంగాణలో ప్రతి బడి-అమ్మ ఒడి

-- రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బడుల బాధ్యతలు. -రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం. ---ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. --ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గిరిజన సంక్షేమ శాఖ...

అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన ప్రభును ఘన సన్మానం చేసిన టి జి పి ఏ నాయకులు

ఇటివల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో 45 ప్లస్ విభాగంలో హైమర్ త్రో లో ద్వితీయ స్థానం పొంది వెండి పతకం అందుకున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట...

ప్రీతం చూపు – పెద్దపల్లి వైపు

హైదరాబాద్: రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. గాంధీభవన్లో పర్లమెంటి ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని నమోదు చేసుకునే ప్రక్రియ ముగిసింది. ఈ నెల 5వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో...

వేమిరెడ్డికి సంఘీభావం తెలిపిన జనసేన హరికుమార్ రెడ్డి

నెల్లూరు, ఫిబ్రవరి 21 (పిసిడబ్ల్యూ న్యూస్): వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి పార్టీకి రాజ్యసభకు మరియు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు...

Latest Articles