PCW News

పదేండ్ల తర్వాత సొంత గూటికి చేరిన మడికొండ బ్రదర్స్

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొమ్మటి సాంబన్న ల  సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పరకాల పట్టణ మున్సిపల్ ఒకటవ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, BRS పార్టీ మాజి పట్టణ అధ్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను ఈ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్రకాంగ్రెస్ నాయకులు గన్నోజు శ్రీనివాస చారి, పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోద రామకృష్ణ, క్రాంతి రమేష్, బొల్లె బిక్షపతి, పర్నెం తిరుపతిరెడ్డి, కొండేటి కొమురరెడ్డి వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.