ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఎర్రబెల్లి రమేష్ కూతురు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోని మరణించడంతో ఆ యొక్క కుటుంబానికి చల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎర్రబెల్లి పూజ కుటుంబానికి ఆర్థిక సాయం5000 రూపాయలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల ప్రధాన కార్యదర్శి మరియు చల్వాయి గ్రామ మాజీ ఉపసర్పంచ్ తేళ్ల హరిప్రసాద్ ఎంపీటీసీ చాపల ఉమాదేవి మరియు కాంగ్రెస్ పార్టీ చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాష్ మరియు మాజీ వార్డు సభ్యురాలు ఏదుల రాధిక మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పడిదల సాంబయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజ్జా సురేష్ చిక్కుల వెంకటేష్ బల్లెం ముత్తయ్య గోదా సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]