పిసి డబ్ల్యూ న్యూస్ హైదరాబాద్ ఇంచార్జ్: హబ్సిగూడ డివిజన్ భాజపా రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, పదాధికారులకు, వివిధ మోర్చా అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇన్చార్జులు బూత్ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునః ప్రారంభం కొత్తగూడెం సత్తుపల్లి గూడ్స్ రైల్ జాతికి అంకితం మూడు జాతీయ రహదారుల విస్తరణ శంకుస్థాపన కార్యక్రమం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణ పర్యవేక్షణ కార్యక్రమం లో పాల్గొనడానికి వచ్చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి అందరూ తరలిరావాలని హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ కోరారు.రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ నాయకత్వం లో వారి ఆదేశానుసారం నాయకులు అందరు ఉదయం 11:00 గంటల గోకుల్ నగర్ ఊర పోచమ్మ తల్లి దేవాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి ర్యాలీగా బయలుదేరాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]