Saturday, March 7, 2026

మేము సైతం ఫౌండేషన్ వారి వలస కూలీలకు చీరల పంపిణీ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా, జనవరి 18 (పిసి డబ్ల్యూ న్యూస్) మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటుక బట్టిలలో వలస కూలీలుగా పని చేసుకునే మహిళలకి దాత నీరజా యాదగిరి సహకారంతో చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్ విష్ణు ప్రియ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

Latest Articles