PCW News

రేపటి నుండి నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు

పరకాల ప్రతినిధి: ఏప్రిల్ 9 (పీసీడబ్ల్యూ న్యూస్): ఇందుములముగా సమస్త ప్రజలకు, పర్కాల డివిజన్ మండల అధికారులకు,  తెలియజేయునది ఏమనగా.. రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయము, పరకాల తహశీల్దార్ కార్యాలయము, పరకాల ప్రస్తుతము పనిచేయుచున్న కార్యాలయముల నుండి కొత్తగా నిర్మించబడిన కార్యాలయమునకు అనగా పాత తహశీల్దార్ కార్యాలయము, అమరదామము, పర్కాల ఎదురుగా మార్చబడుచున్నందున తేదీ10.04.2024 నుండి పై రెవెన్యూ కార్యాలయముల విధులు కొత్తగా నిర్మించబడిన కార్యాలయములో జరుగుతాయని, కావున అందరు గమనించవలసిందిగా తహశీల్దార్ భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.