రామడుగు, (పి సి డబ్ల్యూన్యూస్) : 68వరాష్ట్రస్థాయి ఎస్డిఎఫ్ అండర్ 17 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఈనెల మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగాయి ఈ పోటీలలో కరీంనగర్ జిల్లా బాల బాలికల జట్లు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా బాలికల జట్టు సెమీఫైనల్ లో మహబూబ్నగర్ జిల్లా జట్టుపై బాలుర జట్టు హైదరాబాద్ జిల్లా చెట్లపై విజయం సాధించాయి ఈ పోటీలలో కరీంనగర్ జిల్లా బాలికల జట్టు కోచ్ భాను మేనేజర్ బి రాజ్ కుమార్ బాలుర జట్టుకి కోచ్ కలిగేటి శ్రీనివాస్ మేనేజర్ గా రాకేష్ వ్యవహరించారు. ఈ టోర్నమెంట్ అబ్జర్వర్ గా జి శ్రీను పిడి వ్యవహరించడం జరిగినది. పోటీల గెలుపొందిన జట్ల కు కు కోస్గి మున్సిపల్ చైర్ప పర్సన్ అన్నపూర్ణ హరి బహుమతులు ప్రధానం చేశారు. విజయం సాధించిన జట్లను కరీంనగర్ జిల్లా విద్యాధికారి సిహెచ్ జనార్దన్ రావు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ వేణు కుమార్ పేట టీఎస్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల శ్రీనివాస్ యూనిస్ పాషా జిల్లా ఒలంపిక్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్,జనార్దన్ రెడ్డి సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సిహెచ్.సంపత్ రావు కొము రోజు కృష్ణ, బాబు శ్రీనివాస్ పలువురు అభినందించారు..
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]