కరీంనగర్ టౌన్ (పిసి డబ్ల్యూ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే, ప్రజల సంక్షేమం కొరకు 6 గ్యారంటీలతో మరియు ప్రభుత్వ భూములను కాపాడుకుంటూ ప్రజలతో మంచి స్పందన వస్తుంటే ప్రతిపక్షా పార్టీలు బిఆర్ఎస్, బిజెపి నాయకులు జ్ఞానోదయం లేని విధంగా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కెటి రామారావు, హరీష్ రావు ప్రజల సంక్షేమం కోరుకోవాల్సింది పోయి ప్రజలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, ఏ ఒక్క నాడైనా ప్రజల గురించి మాట్లాడింది లేదు కేటీ రామారావు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి గాని కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రి కొండ సురేఖ పై ఆ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు అని తెలియజేస్తున్నాం, అదే విధంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడు కానీ ఈ విధంగా మహిళలపై అనుచిత వాక్యాలు చెప్పడం ఒక నాయకుడి లక్షణాలు కావు అని కూడా తెలియజేస్తున్నాం, ప్రతిపక్షంలో ఉండి అధికారం పార్టీపై ప్రజల గురించి కొట్లాడు తప్ప మహిళలపై ఆరోపణలు చేయడం సరికాదని నగర సిటీ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అబ్దుల్ బారి అన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]