మానకొండూర్ సెప్టెంబర్ 30 (పిసి డబ్ల్యూ న్యూస్) కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలోని ది కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల మరియు వృత్తి విద్యా శిక్షణా కేంద్రం 35 వ వార్షికోత్సవ వేడుకలు . ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ చైర్మన్ సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి,మహిళా సహకార అభివృద్ది సంస్థ చైర్మన్ బండ్రూ శోభారాణి ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకిటి కరుణ ,డైరెక్టర్ క్రాంతి వేస్లి , కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ,అడిషనల్ కలెక్టర్ ప్రపుల దేశాయ్.. మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల మరియు వృత్తి విద్యా శిక్షణా కేంద్రం ను పరిశీలించిన మంత్రులు.మానసిక విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ పై మంత్రుల ఆరా. వృత్తి శిక్షణ కేంద్రంలో పెపర్ ప్లెట్స్ పరిశ్రమ తయారీ లను పరిశీలించి విద్యార్థులను అభినందించిన మంత్రులు. మానసిక విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను చూసి అలరించిన మంత్రులు,ఎమ్మెల్యే.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]