Saturday, September 5, 2026

Latest Articles

Global News

అరోరా కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

హనుమకొండ: హనుమకొండలోని అరోరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్...

Telangana

పరకాల లో మొలకెత్తని మిరప విత్తనాలు.. రైతుల ఆందోళన

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలోని జయ డీలక్స్ రోడ్డులో ఉన్న ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో ఈ నెల సుమారు 15 రోజుల క్రితం పలువురు రైతులు డీఎస్‌పీఎల్...

AndraPradesh

వేమిరెడ్డికి సంఘీభావం తెలిపిన జనసేన హరికుమార్ రెడ్డి

నెల్లూరు, ఫిబ్రవరి 21 (పిసిడబ్ల్యూ న్యూస్): వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి పార్టీకి రాజ్యసభకు మరియు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు...
551,515FansLike
111,552FollowersFollow
265,565SubscribersSubscribe

Entertainment

Hydrabad

All

కాంగ్రెస్‌లో “ఇంటి దొంగలు” జాగ్రత్త: సీఎం ఘాటు హెచ్చరిక..

తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు భంగం కలిగించే, అంతర్గతంగా విఘాతం సృష్టించే “ఇంటి దొంగలు” ఉంటే వారు తక్షణమే పరార్...

పాత్రికేయుల సేవలు మరువలేము: బండారి లక్ష్మారెడ్డి..

ఉప్పల్, జనవరి 18 (పిసిడబ్ల్యూ న్యూస్): ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను సేకరించి వాటిని అధికారులకు, రాజకీయ నాయకులకు తెలియజేస్తూ, అభివృద్ధి కోసం ఆరాటపడే పాత్రికేయుల సేవలు మరువలేవన్నారు ఉప్పల్...

పవిత్రమైన దర్గా, ఆషుర్ ఖానా, ఖబ్రస్థాన్ అక్రమంగా కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

కొడంగల్, సెప్టెంబర్ 26 (పిసిడబ్ల్యూ న్యూస్): కొడంగల్ లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పవిత్రమైన దర్గా, ఆషుర్ ఖానా, ఖబ్రస్థాన్ అక్రమంగా కూల్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అట్టి పవిత్రమైన కట్టడాలను...

జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు!

హనుమకొండ, మే 21(పీ సీ డబ్ల్యూ న్యూస్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎన్నికలపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలైలో లోకల్...

తెలంగాణ డీజీపీగా జితేందర్

హనుమకొండ ప్రతినిధి: జూలై 10 (పిసిడబ్ల్యూ న్యూస్) రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన...

వేమిరెడ్డికి సంఘీభావం తెలిపిన జనసేన హరికుమార్ రెడ్డి

నెల్లూరు, ఫిబ్రవరి 21 (పిసిడబ్ల్యూ న్యూస్): వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి పార్టీకి రాజ్యసభకు మరియు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు...

Latest Articles