Wednesday, July 22, 2026

మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో పండరీపురం మహాపాదయాత్ర.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బైరాపూర్ విట్టల్ రుక్మిణి మాత ఆలయం నుండి పుణ్యక్షేత్రము పండరీపురం వరకు తేదీ 5-12-2022 సోమవారం రోజున ఉదయం 11 గం.లకు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర కలదు. కావున భక్తులు ప్రజలు ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పాదయాత్రలో పాల్గొనవచ్చు ఇట్టి యాత్రకు వెళ్లేవారు రేపటి నుంచి బైరాపూర్ విట్టల్ రుక్మిణి మాతా ఆలయంలో మీ పేరు నమోదు చేసుకోవచ్చునని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అలాగే పండరీపురం పాదయాత్ర భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.

Related Articles

Latest Articles